PM Kisan yojana: పీఎమ్ కిసాన్ యోజన లబ్ధిదారులకు ఈ విషయం తెలియకపోవడం వల్ల చాలా నష్టపోతున్నారు. అయితే ఈ విషయం ఏమిటో తెలుసుకొని డబ్బులు మీ ఖాతాలో పడేలా చేస్కోండి. అయితే కేంద్ర ప్రభుత్వం త్వరలోనే 11వ విడత పీఎమ్ కిసాన్ యోజన డబ్బులను రైతుల ఖాతాలో వేయబోతుంది. కేవైసీని పూర్తి చేయడానికి గడువును కూడా పెట్టింది. అయితే ఈ కేవైసీ తప్పనిసరి. కేవైసీ గురించి రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇంట్లో కూర్చొని కూడా కేవైసీని హాయుగా పూర్తి చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కొంత కాలం క్రితం కిసాన్ యోజన పోర్టల్ లో ఈ కేవైసీ సదుపాయాన్ని నిలిపి వేసిన కేంద్ర ప్రబుత్వం… ప్రస్తుతం అందుబాటులోకి తీసుకువచ్చింది. 11వ విడత డబ్బులు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే డబ్బులు నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ కేవైసీ ప్రక్రియ ఎలా చేసుకోవాలో ఇఫ్పుడు తెలుసుకుందాం.
మొబైల్ లేదా ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ సాయంతో ఇంట్లో కూర్చొని ఈ కేవైసీ చేయవచ్చు. దీని కోసం ముందుగా మీరు పీఎమ్ కిసాన్ పోర్టల్ కి వెళ్లి లాగిన్ అవ్వండి. అక్కడ ఈ కేవైసీ ఆప్షన్ క్లిక్ చేసి ప్రక్రియను పూర్తి చేయాలి. బయోమెట్రిక్ ప్రక్రియ కోసం సమీపంలోని సీఎస్ సీ కేంద్రాలను సంప్రదించండి. అయితే ఇందుకోసం చివరి తేదీ మే 30, 2022 వరకు కొనసాగించారు.
Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…
Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…
Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…
Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…
Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…
Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్వర్క్ ఆస్పత్రులపైనే…
This website uses cookies.