Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Gold price today : స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

Gold price today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.140 మేర పెరిగింది. కిలో వెండి రూ. 80 తగ్గింది. అయితే ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ.54,340గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49, 300గా కొనసాగుతోంది. వెండి రూ.70,180గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gold price today
Exit mobile version