Horoscope : ఈరోజు అంటే మే 21వ తేదీ రోజున ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల ఒక్కో రాశి వారికి ఒక్కో విధంగా రాశి ఫలాలు ఉండబోతున్నాయి. అయితే ముఖ్యంగా ఈ రెండు రాశుల వాళ్లు మాత్రం ఈరోజు మాత్రం ఆచితూచి వ్యవహరించాల్సిందే. లేదంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణు చెబుతున్నారు. అయితే ఆ రెండు రాశులు ఏంటి, ఏం చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా వృషభ రాశి… ఈ రాశి వారి ఓర్పునకు ఇది పరీక్షా కాలం. మీ మీ రంగాల్లో ఆచి తూచి ముందుకు సాగాలి. లేదంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే అపకీర్తిని మూట కట్టుకుంటారు. ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు. శ్రీ రామ రక్షాస్తోత్రం చదవడం శుభప్రదం.
కుంభ రాశి… ఈ రాశి వారికి ఈరోజు చాలా శ్రమ పెరుగుతుంది. అనవసర విషయాల వల్ల సమయం వృథా అవుతుంది. బంధు, మిత్రులతో ఆచి తూచి వ్యవహరించాలి. లేదంటే చాలా రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే వాటి నుంచి తప్పించుకోవాలంటే సుబ్రహ్మణ్య ఆరాధన మేలు చేస్తుంది.
Read Also : Horoscope: ఈ రెండు రాశుల వారు లక్ష్మీ దేవిని స్తుతిస్తే చాలు.. పట్టిందల్లా బంగారమే!
Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…
Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…
Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…
Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…
Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…
Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్వర్క్ ఆస్పత్రులపైనే…
This website uses cookies.