Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Gold Price Today : మళ్లీ పెరిగిన బంగారం ధర… ఏపీ, తెలంగాణలో ఎతంటే?

ఆంధ్ర ప్రదేశ్​, తెలంగాణలో బంగారం వెండి ధరలు నిన్నటితో పోలిస్తే.. ఈరోజు మళ్లీ పెరిగాయి. దాదాపు స్వచ్ఛమైన పసిడి ధర రూ. 460 మేర పెరిగింది. కేడీ వెండి ధర 330 రూపాయలు ప్రియమైంది. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం

Exit mobile version