మన టీవీ సీరియల్ రియల్ జోడీలను ఎప్పుడైనా చూశారా?

కథలో రాజకుమారి, 'త్రినయని' సీరియల్ తో ఆశికా పదుకొణె సుపరిచితం.. బిజినెస్‌ మ్యాన్‌ చేతన్‌ శెట్టిని ఆశికా వివాహం చేసుకుంది.

అశికా పడుకొణె - చేతన్ శెట్టి

'త్రినయిని' సీరియల్​తో బుల్లితెర ప్రేక్షకులకు చందు గౌడ పరిచయం.. శాలిని అనే మోడల్‌ను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. 

చందు గౌడ- శాలిని..

బుల్లితెరపై డాక్టర్ బాబుగా నిరుపమ్ అందరికి సుపరిచితమే.. మంజులను నిరుపమ్ లవ్ మ్యారేజ్ అయింది. చంద్రముఖి సీరియల్‌ సమయంలో వీరిద్దరూ ప్రేమల్లో పడ్డారు. 

నిరుపప్-మంజూల..

'వదినమ్మ' సీరియల్​లో సిరిగా ప్రియాంక నాయుడు గుర్తుండే ఉంటుంది. 'అభిషేకం'లో హరికృష్ణగా మధు బాబు కనిపించాడు.. వీరిద్దరిది కూడా ప్రేమ వివాహమే.. 

ప్రియాంక నాయుడు- మధు బాబు

'కళ్యాణ వైభోగం' సీరియల్​తో మేఘనా లోకేశ్​ బాగానే గుర్తింపు తెచ్చుకుంది.. స్వరూప్ భరద్వాజ్‌తో పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. 

మేఘనా లోకేశ్​.. స్వరూప్ భరద్వాజ్

'కార్తీకదీపం' సీరియల్‌లో స్వప్న(సుష్మ కిరణ్) రోల్ చేసిన సీనియర్ నటి సుష్మ గుర్తుందా.. ఆమె సీరియల్​ నటుడు రవి కిరణ్​ను లవ్ మ్యారేజ్ చేసుకుంది. 

సుష్మ- రవి కిరణ్

'తూర్పు- పడమర' సీరియల్​లో జంటగా కనిపించారు. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. రియల్ లైఫ్‌లోనూ ఇద్దరూ ఒక్కటయ్యారు.

ధనుశ్​-కీర్తి

'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్‌లో శృతిగా కనిపించిన నటి లహరి గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఈమె వ్యాపార వేత్త మణికాంత్​ ధీరణ్​ను పెళ్లాడింది. 

లహరి-ధీరణ్

చి.ల.సౌ స్రవంతి సీరియల్​ ఎంత పాపులరో.. అందులో మీనా కుమారి క్యారెక్టర్ కూడా అంతే.. చాలా సినిమాలు, సీరియల్స్​లోనూ కనిపించింది. సీరియల్​ నటుడు వాసును మీనా ప్రేమించి పెళ్లాడింది.  

మీనా-వాసు