Horoscope : ఈ వారం అనగా ఆగస్టు 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని సంచారం వల్ల ఈ రెండు రాశుల వాళ్లు అన్ని రకాలుగా అభివృద్ధిని సాధిస్తారని వివరించారు. అయితే ఆ రెండు రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి.. వృషభ రాశి వాళ్లకు బ్రహ్మాండమైన విజయం ఉంది. ధర్మ మార్గంలో ప్రయత్నాలు సఫల అవుతాయి. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. అనుకున్నది సాధిస్తారు. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. నిస్సంకోచంగా పనులు ప్రారంభించండి. ఆర్తిక స్థితి మెరుగు పడుతుంది. వ్యాపారంలో మిశ్రమ ఫలితం. చెడు ఆలోచనలను అస్సలే రానివ్వ వద్దు. ఒకవేళ వచ్చినా వాటి నుంచి దృష్టిని మరల్చుకోండి. సూర్య నమస్కారం శుభాన్ని ఇస్తుంది.
కర్కాటక రాశి.. కర్కాటక రాశి వాళ్లు ఆశించిన ఫలితం వెంటనే లభిస్తుంది. ఉద్యోగంలో కోరుకున్నట్లుగానే జరుగుతుంది. ఒత్తిడిని దగ్గరకు రానీయకుండా ప్రసన్న చిత్తంతో పని చేయాలి. సమాజంలో గుర్తిపూ విశేషమైన కీర్తి లభిస్తాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తి వృద్ధి అధికంగా ఉంది. గతంలో ఉన్న కొన్ని సమస్యలు తొలగుతాయి. విష్ణు స్మరణ మంచిది.
Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…
Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…
Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…
Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…
Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…
Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్వర్క్ ఆస్పత్రులపైనే…
This website uses cookies.