Mother and daughter dead bodies: రోజురోజుకూ నేరాల సంఖ్య పెరిగిపోతుంది. ఎక్కడ చూసినా హత్యలు, దోపిడీలు, దొంగతనాలే. ఒంటరిగా మహిళ కనిపించిందంటే అత్యాచారం చేయడమో, దొంగతనం చేయడమో పరిపాటిగా మారింది. అయితే ఇలాంటి ఘటనే యూపీలో కూడా చోటు చేసుకుంది. అయితే ఉత్తర ప్రదేశ్ వారణాసి పరిధి నారియాకు చెందిన సునీత పాండే కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది. ఈమె భర్త రెండేళ్ల క్రితం అనారోగ్య సమస్యల కారణంగా చనిపోయాడు. అయితే వీరి పెద్ద కుమారుడు అలహాబాద్ హైకోర్టులో పని చేస్తుండగా, చిన్న కుమారుడు ఆంజనేయులు చోలాపూర్ లోని ఓ ఫౌల్ట్రీ ఫాంలో పని చేస్తున్నాడు.
అయితే జులై 13న ఆంజనేయులు స్వగ్రామానికి వచ్చాడు. అయితే ఇంట్లో తల్లీ, చెల్లె మృతదేహాలు నగ్నంగా పడి ఉండడాన్ని చూసి షాకయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. భదోహి ప్రాంతానికి చెందిన అమన్, అతుల్ విశ్వకర్మ అనే సోదరులు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చి సుత్తెతో మోది తల్లీ, కూతుళ్లను హత్య చేశారు. ఆపై వారింట్లో ఉన్న డబ్బు, బంగారు నగలను తీసుకొని పారిపోయారు.
ఈ క్రమంలోనే వారి ఒంటి మీద నగరు అన్నింటితో పాటు మెబైల్ ఫోన్ లను కూడా తీసుకెళ్లిపోయారు. అయితే ఈ కేసులో నిందితులకు సహకరించిన మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట ్చేశారు. ఈ మిస్టరీని ఛేదించిన వారణాసి పోలీసులను ఉత్తర ప్రదేశ్ డీజీపీ డీఎస్ చౌహాన్ అభినందించారు.
Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…
Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…
Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…
Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…
Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…
Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్వర్క్ ఆస్పత్రులపైనే…
This website uses cookies.