ఏపీ రాజకీయాల్లో 1995 ఇష్యూ మరో సంచలనానికి తెరలేపింది

అప్పట్లో ఏమైంది అనే విషయంలో అన్‌స్టాపబుల్ 2 వేదికగా క్లారిటీ వచ్చింది

చంద్రబాబు నాయుడు బాలయ్య  ఈ షో వేదికగా ఆ రోజు ఏం జరిగిందో  వివరణ ఇచ్చారు

ఎన్టీఆర్ ఒక ఆశయం కోసం పనిచేశారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. 

చంద్రబాబు, బాలకృష్ణ వ్యాఖ్యలపై లక్ష్మీపార్వతి స్పందించారు.

ఎన్టీఆర్‌పై చంద్రబాబు కక్ష పెంచుకున్నారని, అందుకే చెప్పులేయిస్తారని అన్నారు.

చంద్రబాబు అబద్దాల కోరని, ఎన్టీఆర్‌కు మరోసారి బాలకృష్ణ మోసం చేస్తున్నారని లక్ష్మీపార్వతి అన్నారు.

బాలకృష్ణ కన్నా చంద్రబాబు పెద్ద నటుడుగా మారాడని ఆమె చెప్పారు.

పార్టీ ఆఫీస్‌లో ఎన్టీఆర్ ఫొటోలు తీసి బాత్ రూమ్‌లో వేసిన ఘటనలు చంద్రబాబు మర్చిపోయి కౌంటర్ ఇచ్చారు. 

చంద్రబాబు, బాలయ్య అన్‌స్టాపబుల్ 2 వేదికగా చేసిన వ్యాఖ్యలపై లక్ష్మి పార్వతి ఘూటుగానే స్పందించారు.