నిజ జీవితంలో ఒకటి కావాల్సిన ఈ జంటను బిగ్ బాస్ విడదీశాడు..

షణ్ముఖ్ హౌస్‌లో సిరితో చనువుగా ఉండటమే ఇందుకు కారణం..

అది జీర్ణించుకోలేక పోయినా దీప్తి బ్రేకప్ చెప్పేసింది.. 

తాజాగా వీరిద్దరు కలుస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

వీరిద్దరి బ్రేకప్ తర్వాత తిరిగి కలవాలని చాలామంది కోరుకున్నారు

అయితే వీరిద్దరి నిజజీవితంలో కలుసుకోబోతున్నారు అంటే కాదనే చెప్పాలి.

వీరిద్దరూ బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం కోసం ఒక్కటయ్యారు.

ప్రస్తుతం ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలే జరుపుకోనుంది.

టైటిల్ రేసులో ఉన్న అఖిల్ కు మద్దతుగా ఒక్కటే పోస్టులు పెట్టారు..