పాన్ ఇండియా స్టార్ ప్రభాష్ రాధే శ్యామ్ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ అయింది.

భారీ ఫ్యాన్ప్ సమక్షంలో  రాధేశ్యామ్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న రాధేశ్యామ్ మూవీ కోసం ఫ్యాన్స్  వెయిట్ చేస్తున్నారు.

రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్  హైదరాబాద్‏లోని రామోజీ  ఫిల్మ్ సిటీలో జరిగింది.

జనవరి 14న రాధేశ్యామ్ మూవీ విడుదల కాబోతుంది. సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి.

రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ వేడుకకు సుమారు 40 వేల మంది అభిమానులతో రాధేశ్యామ్ ట్రైలర్ రిలీజ్ చేయించారు.

ప్రీరిలీజ్ ఈవెంట్‏కు జాతిరత్నం  హీరో నవీన్ పోలిశెట్టి హోస్ట్‌గా వ్యవహరించారు.

పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న రాధేశ్యామ్ మూవీకి భారీ అంచనాలతో వెయిట్ చేస్తున్నారు.

సంక్రాంతి కానుకగా 2022 జనవరి 14న ‘రాధే శ్యామ్’ ప్రంపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.