2017లో ప్రియమణి ముస్తఫా రాజ్ లవ్ పెళ్లి చేసుకుంది.

పెళ్లి అయి దాదాపు ఐదేళ్లు దాటేసింది. 

వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు పెరిగిపోయాయని వార్తలు వస్తున్నాయి

విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారని, త్వరలోనే వీళ్లిద్దరు విడాకులు తీసుకోవాలని  రుమర్లు వచ్చాయి

ఇందులో నిజమెంత అనేది అభిమానులకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు

ఈ రుమర్లకు చెక్ పెట్టేందుకు ప్రియమణి ఓ వీడియోని షేర్ చేసింది. 

మాధవన్ రాక్రెట్రీ మూవీ సక్సెస్ పార్టీలో భర్తతో కలిసి ఎంజాయ్ చేసింది

అంటే.. వీరిద్దరూ విడిపోలేదనడానికి ఇనిస్ట్రాలో Priya Mani Raj అనే పేరు అలానే ఉంది

విడాకులు తీసుకోలేదని ముస్తాఫా ఫస్ట్ భార్య అయేషా ఆరోపించింది. 

ప్రియమణితో వివాహం చెల్లదని సోషల్‌ మీడియాలో వ్యాఖ్యలు చేసింది.