తమిళ డైరెక్టర్ మణిరత్నం డైరెక్షన్‌లో తమిళ బాహుబలిగా రూపొందిన మూవీ పొన్నియిన్ సెల్వన్.

ఈ మూవీ భారీ అంచనాలతో శుక్రవారం (సెప్టెంబర్ 30న) థియేటర్లలో రిలీజ్ అయింది. 

మూవీ మణిరత్నంకు డ్రీమ్ ప్రాజెక్ట్.. ఈ మూవీని ఎప్పటినుంచో తెరకెక్కించాలనుకున్నాడు.

ఎట్టకేలకు మణిరత్మం డ్రీమ్ ప్రాజెక్టు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మన తెలుగు బాహుబలి మాదిరిగా ఈ మూవీని కూడా రెండు పార్టులుగా నిర్మించనున్నారు

ఈ మూవీలో విలక్షణ నటుడు విక్రమ్, ఐశ్వర్యరాయ్, కార్తీ, త్రిష, ప్రకాష్ రాజ్, విక్రమ్ ప్రభు, రెహమాన్ నటించారు. 

తమిళంలోనే కాదు.. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషలలోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అది.. 10వ శతాబ్దం.. అప్పట్లో చోళరాజుల చరిత్రను చెబుతుంది. 

పూర్తి రివ్యూ కోసం  ఈ కింది లింక్ క్లిక్ చేయండి.