మదర్స్ డే సందర్భంగా తల్లితో కలిసి నిహారిక ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది.

నిహారిక తన తల్లితో కలిసి పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది.

నిహారిక గురించి వచ్చిన వార్తలు విన్న తర్వాత ఏమి అనిపించిందో చెప్పింది

మనం తప్పు చేయనప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. 

ఎవరో ఏదో అంటారు కదా అని తలుపులు వేసుకొని ఇంట్లో కూర్చోలేం కదా.

నేను అస్సలు న్యూస్ చూడను. యూట్యూబ్ థంబ్ మెయిల్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్స్ అస్సలు చూడను.

మా బావ గారు ఉన్నంత వరకు మాకు ఎం పర్వలేదు అని నీహారిక తల్లి చెప్పుకొచ్చారు.

నా గురించి ఎన్ని న్యూస్ రాసుకున్నా నాకూ అసలు బాధ లేదు. 

నాపైనే ఎన్ని రాసినా జీరో..  నాకు ఏ మాత్రం  ఫరక్ ఉండదు. 

ఎవడు వచ్చి నా ముఖం మీద చెప్పరు. అలా చెప్పినా మనం ఊరుకోం కదా కొట్టేస్తాం..