గ్రహాలలో మార్పుల కారణంగా కొన్ని రాశుల వారిపై శని ప్రభావం పడనుంది.

ఈ ఏడాదిలో ఏప్రిల్ 29వ తేదీ నుంచి జులై 12వ తేదీ వరకు శని ప్రభావం ఉంటుంది.

75 రోజుల పాటు శని తన ప్రభావాన్ని పలు రాశులపై తీవ్రంగా చూపించనున్నాడు.

మే 15వ తేదీన పాక్షిక చంద్ర గ్రహణంతో కొన్ని రాశుల శని ప్రభావం పడనుంది. 

దేశాధినేతలకు ఈ సమయం చాలా గడ్డుకాలమే  

ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఎంతో నష్టాన్ని భరించాల్సి ఉంటుంది.

ఏప్రిల్ 29 నుంచి మే 18 వ తేదీ వరకు ఇవి సంభవించొచ్చు.

75 రోజుల పాటు మీన రాశి, వృశ్చిక రాశి, కర్కాటక రాశి వారిపై శని ప్రభావం పడనుంది.

వ్యాపార రంగంలోపెట్టుబడులు పెట్టే వారు కొద్ది రోజుల పాటు వేచి చూడాలి

లేదంటే.. తీవ్రస్థాయిలో నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది.