యాంకర్ అనసూయ వటసావిత్రి వ్రతం చేసింది.. ఎవరికోసమో తెలుసా

ఈ పూజ చేసేవారు మూడు రోజుల పాటు ఆహారం తీసుకోకుండా కఠిన ఉపవాసం చేయాలి.

సాధారణంగా మహిళలు తమ భర్త ఆరోగ్యం ఐశ్వర్యం కోసం ఈ వ్రతాన్ని చేస్తారట.

అనసూయ ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా తాను కూడా ఒక సాధారణ మహిళగా వత్రం చేసింది

తన భర్త క్షేమం కోసం 3 రోజులు ఏమి తినకుండా ఉపవాసంతో ఈ వటసావిత్రి వ్రతం ఆచరించింది.

సాంప్రదాయ దుస్తులను ధరించి ఎంతో నిష్టగా పూజలు చేసింది అనసూయ

ఈ పూజకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఏంటి అనసూయ నువ్వు కూడా ఇలాంటి పూజలు చేస్తావా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సాధారణంగా ఈ వటసావిత్రీ వ్రతం పౌర్ణమి రోజున జూన్ 14వ తేదీ పౌర్ణమి వస్తుంది.