మళ్లీ అనసూయ ట్వీట్ పెట్టింది

పనీపాటా లేని వాళ్లకి బుద్ధి చెప్పే టైమ్‌ వచ్చింది

నోరు జారటంలో తొందర.. బోల్తా పడటానికి తొందర కదా. 

కాస్త ఓపిక పట్టండి. అన్నీ జరుగుతాయ్‌.. జరుగుతున్నాయని రిప్లై ఇచ్చింది. 

మరోసారి అనసూయ ట్వీట్ వైరల్‌ అవుతుంది

అనసూయపై నెటిజన్లు మండిపడుతున్నారు. 

మరోసారి ట్విట్టర్లో పెద్ద రచ్చకు దారితీస్తోంది

ఆంటీ అంటే పోలీసు కేసు పెడతాను అని చెప్పి ట్విట్టర్‌లో పెద్ద రచ్చ చేసింది.

ఏకంగా నెటిజన్లు ఆంటీ అని ఇండియా వైడ్ ట్రెండ్ చేశారు. 

నెటిజన్లు చేసిన చాలా ట్వీట్స్‌కి అనసూయ కౌంటర్ ఇచ్చింది.